అవార్డులు
1.'కీర్తి పురస్కారం
శ్రీదేవి రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రతిష్టాత్మకంగా ప్రకటించే 'కీర్తి పురస్కారాలకు ఎంపికైంది. 2015 సంవత్సరానికి సంబంధించి ఆమె ఈ అవార్డును దక్కించుకున్నారు. తెలంగాణ
శాసన సభ స్పీకరు మధుసూదనాచారి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.
2. 'వాసిరెడ్డి రంగనాయకమ్మ ' స్మారక
అవార్డును కూడా వీరు పొందడం జరిగింది.
No comments:
Post a Comment