అవార్డులు




అవార్డులు

1.'కీర్తి పురస్కారం

 శ్రీదేవి రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రతిష్టాత్మకంగా ప్రకటించే 'కీర్తి పురస్కారాలకు ఎంపికైంది.  2015 సంవత్సరానికి  సంబంధించి  ఆమె ఈ అవార్డును దక్కించుకున్నారు. తెలంగాణ శాసన సభ స్పీకరు మధుసూదనాచారి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.  

2.  'వాసిరెడ్డి రంగనాయకమ్మ ' స్మారక అవార్డును  కూడా వీరు పొందడం జరిగింది.

No comments:

Post a Comment